ఉత్తమ సమాధానాలు పంపిన వారికి రూ.25 వేల నగదు...

సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ఆహ్వానం నవనిర్మాణ్ - 2007

దేశం ఎదుర్కొంటున వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలను కోరుతూ గుంటూరుకు చెందిన ఓ సంస్థ ‘నవనిర్మాణ్-2007’ పోటీలను నిర్వహిస్తోంది. ‘వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరుల వినియోగం, ప్రజాస్వామ్యం-రాజకీయాలు’ అనే అంశాల్లో వివిధ ప్రశ్నలను రూపొందించింది. వీటిలో ఏదైనా అంశంపై ఉత్తమ సమాధానాలు పంపిన వారికి రూ.25 వేల నగదు పారితోసికాన్ని ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు డిసెంబరు 15. ప్రశ్నవళిని

http://www.tradetrends.big-samanvaya
వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9866221126 లేదా 0863-6584844 ఫోన్లలో సంప్రదించవచ్చు.
Share:

1 comment:

Anonymous said...

పారితోషికం, పారితోసికం కాదు

Ads

Your Add Will Display Here...

Popular Posts

Search

Blog Archive

ADS

320*50

Facebook

Ads

300*450

Recent Posts

Powered by Blogger.